పరశు.. అంటే గండ్రగొడ్డలి. మహేశ్వరుడు ప్రసాదించిన ఆ పరశుతో దుష్టసంహారం చేసేవాడు. అందుకే ఆయన పరశురాముడయ్యాడు. శివకేశవుల శక్తి కలయికతో ఆవతరించిన రూపమే ఈ పరశురాముడు. శ్రీ…
Read More »ఈ రోజుల్లో అక్షయ తృతీయని కేవలం బంగారం కొనుగోలు చేసేందుకు ఉపయుక్తంగా ఉండే ఓ మంచి రోజుగానే భావిస్తున్నాం. కానీ దీని వెనుక అసలు ఆంతర్యం తెలుసుకోలేకపోతున్నాం.…
Read More »దేశంలో పసిడి ధరలు రికార్డు గరిష్టాలకు చేరుకున్నాయి. అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా.. 10 గ్రాముల మేలిమి బంగారం ధర సుమారు రూ. లక్ష రీచ్ లో ఉంది.…
Read More »ఈరోజుల్లో స్టాక్ మార్కెట్ గురుంచి ఎక్కడో ఒకచోట వింటూనే ఉంటాం. దానిపై ప్రజల్లో అవగాహన తక్కువ. పైగా ఎన్నో సందేహాలు.. ఎలా ఇన్వెస్ట్ చేయాలి.? ఎంత ప్రాఫిట్…
Read More »ఏపీలో లక్షలాది మంది అభ్యర్ధులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ అయితే రానే వచ్చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 16,347 ఉపాధ్యాయ…
Read More »సాధారణ పల్లెటూరులో సామాన్య రైతు కుటుంబంలో పుట్టి..స్థానిక ప్రజాప్రతినిధిగా రాజకీయ ఓనమాలు దిద్ది.. ఎమ్మెల్యేగా.. పలు శాఖలకు మంత్రిగా పౌరసేవలు అందించి..హైదరాబాద్ వంటి ప్రముఖ సిటీలో.. ఐటీకి జీవం…
Read More »హైదరాబాద్లోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఇటీవల విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ విచారణ చేపట్టగా.. సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు…
Read More »కేంద్ర ప్రభుత్వ మద్దతు, హామీ కలిగిన పథకాల్లో పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (PPF) ఒకటనీ అందరికీ తెలుసు. ఈ పథకంలో పెట్టుబడులు, వడ్డీ, మెచ్యూరిటీ.. సెక్షన్ 80సీతో…
Read More »రెండో అయోధ్యగా పేరు గాంచిన కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 5వ తేదీన అంకురార్పణ,…
Read More »కులం పేరుతో తరతరాలుగా అణచివేతకు, వివక్షకు గురైన బడుగు, బలహీన వర్గాల్లో ఆత్మస్థైర్యం నింపి.. వారి హక్కుల కోసం, సాధికారత కోసం.. కృషి చేసిన మహనీయుడు.. జ్యోతిరావు ఫూలే. సాంఘిక…
Read More »