Telugu

హోమ్ లోన్ తీసుకునేవారికి రూ.1.8 లక్షల సబ్సిడీ

హోమ్ లోన్ తీసుకునేవారికి రూ.1.8 లక్షల సబ్సిడీ

సొంతింటి కల నెరవేర్చుకోవడానికి చాలామంది మధ్య తరగతి వారు కష్టపడుతుంటారు. ఇల్లు కొనాలంటే పెద్ద మొత్తంలో డబ్బు కావాల్సి ఉంటుంది. దీనికోసం లోన్ తీసుకుని కొన్ని సంవత్సరాల…
సమంత, రాజ్ నిడుమోరు వివాహం..!

సమంత, రాజ్ నిడుమోరు వివాహం..!

టాలీవుడ్ ప్రేక్షకులకు, సినీ అభిమానులకు ఊహించని షాక్ ఇస్తూ అగ్ర నటి సమంత, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడుమోరు వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి ఇప్పుడు ట్రెండింగ్…
శీతాకాలంలో సూపర్ ట్రిప్‌కి వెళ్లొద్దామా..?

శీతాకాలంలో సూపర్ ట్రిప్‌కి వెళ్లొద్దామా..?

శీతాలకాంలో సహజ సౌందర్యం, అరుదైన వన్యప్రాణులు, సాహస క్రీడల కలయికగా నిలిచే కర్ణాటక రాష్ట్రంలోని బి.ఆర్. హిల్స్ సందర్శకులకు ప్రశాంతమైన, ఉత్కంఠభరితమైన అనుభూతిని అందిచే వాటిలో ఒకటి.…
పాశ్చాత్య తత్వశాస్త్రం పై బలమైన ముద్ర వేసిన తర్కజ్ఞాని.. సోక్రటీస్.

పాశ్చాత్య తత్వశాస్త్రం పై బలమైన ముద్ర వేసిన తర్కజ్ఞాని.. సోక్రటీస్.

ఈ సృష్టిలో జనన మరణాలు సర్వసాధారణమైనవి. పుట్టుక, మరణం అనేవి మన చేతులలో లేనివి. మరణం అనేది సంభవిస్తుందని ముందుగా తెలిస్తే భయభ్రాంతులకు లోనవుతాం. అట్టి విషయాన్ని…
వైజాగ్‌: భారతదేశ డేటా రాజధానిగా అవతరణ – రూ. 3.4 లక్షల కోట్లతో టెక్ దిగ్గజాల పెట్టుబడులు

వైజాగ్‌: భారతదేశ డేటా రాజధానిగా అవతరణ – రూ. 3.4 లక్షల కోట్లతో టెక్ దిగ్గజాల పెట్టుబడులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క వ్యూహాత్మక చర్యల ఫలితంగా, విశాఖపట్నం రాబోయే మూడు నాలుగేళ్లలో భారతదేశంలోనే అతిపెద్ద డేటాసెంటర్ల హబ్‌గా రూపాంతరం చెందనుంది. 2030 నాటికి 6,000 మెగావాట్ల…
శీతాకాలంలో కళ్లపై తీవ్ర ప్రభావం

శీతాకాలంలో కళ్లపై తీవ్ర ప్రభావం

మధుమేహం (డయాబెటిస్) శరీరంలోని కీలక అవయవాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదకరమైన వ్యాధి అని, ముఖ్యంగా కళ్లపై దీని ప్రభావం అత్యధికంగా ఉంటుందని వైద్యులు ఒక ప్రకటనలో…
రాష్ట్రంలో మరో మూడు జిల్లాలు ఏర్పాటు..!

రాష్ట్రంలో మరో మూడు జిల్లాలు ఏర్పాటు..!

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మూడు జిల్లాలు మరియు ఐదు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకారం తెలిపారు. జిల్లాల పునర్విభజన, డివిజన్లు, మండలాల మార్పు చేర్పులపై…
దేశంలో కనుమరుగవుతున్న యువతరం..

దేశంలో కనుమరుగవుతున్న యువతరం..

ఏ దేశానికైనా కీలకమైన ఆర్థిక వనరు, భవిష్యత్తుకు ఆధారం యువతే. మన దేశంలో యువత జనాభా బలంగా ఉంది. ఇది సంతోషించదగిన విషయం అయినప్పటికీ.. ఈ అమూల్యమైన…
30 దాటితే దూరం: ఆరోగ్యానికి హాని చేసే 5 ప్రమాదకరమైన ఆహారాలు

30 దాటితే దూరం: ఆరోగ్యానికి హాని చేసే 5 ప్రమాదకరమైన ఆహారాలు

ఆధునిక జీవనశైలి కారణంగా మానవ ఆయుర్దాయం తగ్గుతున్న ఈ తరుణంలో, ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించడం అత్యవసరం. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన తరువాత, శరీరంలో జీవక్రియ…
ఏపీలో పేదలకు శుభవార్త: గృహ నిర్మాణాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

ఏపీలో పేదలకు శుభవార్త: గృహ నిర్మాణాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేద, అర్హులైన వర్గాలకు శుభవార్త అందించింది. టిడ్కో ఇళ్లు, గృహనిర్మాణ శాఖ పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల అధికారులతో ఉన్నత…
Back to top button