Telugu Politics

టీడీపీ అభ్యర్థుల నాలుగో జాబితా విడుదల

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీ ఇప్పటికే మూడు జాబితాలో శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా నాలుగో జాబితాను కూడా విడుదల చేసింది. ఇందులో 9 ఎమ్మెల్యేల, 4 ఎంపీ స్థానాల అభ్యర్థుల ప్రకటించింది.

అసెంబ్లీ అభ్యర్థులు

భీమిలీ – గంటా శ్రీనివాసరావు

చీపురుపల్లి – కళా వెంకట్రావు

పాడేరు – వెంకట రమేష్ నాయుడు

దర్శి – గొట్టిపాటి లక్ష్మి

ఆలూరు -వీరభద్రగౌడ్

గుంతకల్ – గుమ్మనూరి జయరాం

అనంతపురం అర్బన్ – దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్

రాజంపేట – సుగవాసి సుబ్రహ్మణ్యం

కదిరి – కె. వెంకటప్రసాద్

పార్లమెంటు అభ్యర్థులు

అనంతపురం అంబికా లక్ష్మీనారాయణ

కడప – భూపేష్ రెడ్డి

విజయనగం – అప్పలనాయుడు

ఒంగోలు – మాగుంట శ్రీనివాసులు రెడ్డి

Show More
Back to top button