Telugu Breaking News

Telugu Trending News

ఇజ్రాయెల్​పై ఇరాన్​ ఎందుకు దాడి చేసింది?

ఇజ్రాయెల్​పై ఇరాన్​ ఎందుకు దాడి చేసింది?

ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచుతూ.. ఇజ్రాయెల్​పై డ్రోన్​లు, క్షిపణులతో విరుచుకుపడింది ఇరాన్​. దీంతో వివిధ రిపోర్టులు, ప్రపంచ దేశాల ఆందోళనలను…
మోగిన ఎన్నికల నగారా

మోగిన ఎన్నికల నగారా

దేశంలో 18వ లోక్‌సభ ఎన్నికలతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీతోపాటు.. అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల్లో…
టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదల

టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదల

టీడీపీ, జనసేన పార్టీల తరుఫున పోటీచేసే అభ్యర్థుల తొలి లిస్టును తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. తొలి ఉమ్మడి జాబితా ప్రకారం మొత్తం 118 ప్రకటిస్తే… టీడీపీ 94,…
వేడెక్కుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయం

వేడెక్కుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయం

ఏపీలో ప్రస్తుతం ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది. తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది. దీనికోసం పవన్…
చంద్రబాబు అరెస్ట్..అసలు ఏంటి ఈ కథ?

చంద్రబాబు అరెస్ట్..అసలు ఏంటి ఈ కథ?

ప్రస్తుతం రాష్ట్రమంతా ఒకటే చర్చ జరుగుతోంది. అదే టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడం. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో  చంద్రబాబును అరెస్ట్ చేసినట్లు CID తెలిపింది. దీనిపై…
SC, ST వారికి రూ.10 లక్షలు లోన్. అర్హతలు ఇవే.

SC, ST వారికి రూ.10 లక్షలు లోన్. అర్హతలు ఇవే.

కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న మహిళలకు, SC, ST యువతను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు ‘స్టాండ్‌అప్ ఇండియా’ పథకాన్ని 2016 ఏప్రిల్ 5న ప్రారంభించింది. దీని ద్వారా…
గేట్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

గేట్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

దేశవ్యాప్తంగా M.TECH లేదా ME కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే గేట్ 2024 పరీక్షల రిజిస్ట్రేషన్ నేటి నుంచి ప్రారంభమైంది. గేట్ 2024 పరీక్ష వచ్చే ఫిబ్రవరి…
రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలకు తేది ఖారారు

రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలకు తేది ఖారారు

ఆంధ్ర ప్రదేశ్‌లో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం దాదాపు ఖాయమైంది. సెప్టెంబర్‌ మూడో వారంలో సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఒకవేళ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే..…
స్కూళ్లలో మొబైల్ ఫోన్లపై నిషేధం

స్కూళ్లలో మొబైల్ ఫోన్లపై నిషేధం

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం విధించింది. విద్యార్థులు పాఠశాలల్లోకి ఫోన్లు తేవడాన్ని నిషేధించిన ప్రభుత్వం.. ఇప్పుడు…
Back to top button