సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికే రెండు జాబితాలో 128 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా మూడో జాబితాను కూడా విడుదల చేసింది. ఇందులో 13 మంది ఎంపీ అభ్యర్థులు, 11 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
- 13మంది ఎంపీ అభ్యర్థుల వివరాలు..
కర్నూలు – నాగరాజు
నరసరావుపేట – లావు శ్రీకృష్ణ దేవరాయలు
గుంటూరు – పెమ్మసాని చంద్రశేఖర్
హిందూపురం – పార్థసారథి
శ్రీకాకుళం – కింజరాపు రామ్మోహన్ నాయుడు
విశాఖపట్నం – భరత్
అమలాపురం – గంటి హరీష్
ఏలూరు – పుట్టా మహేష్ యాదవ్
విజయవాడ – కేశినేని చిన్ని
బాపట్ల – టి కృష్ణప్రసాద్
చిత్తూరు – ప్రసాదరావు
నంద్యాల – బైరెడ్డి శబరి
- 11 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ఇలా..
నరసరావుపేట – చదలవడా అరవింద్ బాబు
చీరాల – మద్దులూరి మాలకొండయ్య
పాతపట్నం – మామిడి గోవిందరావు
సర్వేపల్లి – సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
కాకినాడ సిటీ – వనమాడి వెంకటేశ్వరరావు
అమలాపురం – అయితాబత్తుల ఆనందరావు
పెనమలూరు – బోడే ప్రసాద్
మైలవరం – వసంత కృష్ణప్రసాద్
ఎస్ కోట – కోళ్ల లలిత కుమారి
పలాస – గౌతు శిరీష
శ్రీకాకుళం – గొండు శంకర్