Telugu

దేశంలో అసలు ఏం జరుగుతుంది?

దేశంలో అసలు ఏం జరుగుతుంది?

దేశ ప్రజల్లో ఈ ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తుంది.అసలు పాలకులు ఏం చేస్తున్నారు, దేశం లో జరగాల్సిన అభివృద్ధి ఏంటి, సామాన్య ప్రజలు, పేద, మధ్యతరగతి మనుషులకు అసలేం…
PCOD అంటే ఏమిటి? దీని లక్షణాలు,కారణాలు & చికిత్స తెలుసుకోండి

PCOD అంటే ఏమిటి? దీని లక్షణాలు,కారణాలు & చికిత్స తెలుసుకోండి

పీసీఓడీ అంటే పాలీ సిస్టిక్ ఓవరీ డిసీజ్. ఈ పరిస్థితి స్త్రీలలో అండాశయాలను ప్రభావితం చేస్తుంది, ఇది తిత్తులు ఏర్పడుతుంది. ఇది హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది, శరీరం…
బడ్జెట్‌లో కీలక అంశాలు ఇవే

బడ్జెట్‌లో కీలక అంశాలు ఇవే

2024-25 ఏడాదికిగాను ఫిబ్రవరి 1న కేంద్ర మంత్రి నిర్మలా సీతారమన్ రూ.47.65 లక్షల కోట్ల మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌ ఎన్నికల ముందు వస్తున్న తరుణంలో…
అన్ని మరిచిపోతున్నారా?తస్మాత్ జాగ్రత్త

అన్ని మరిచిపోతున్నారా?తస్మాత్ జాగ్రత్త

మతిమరుపు అనేది కొన్ని సమయాల్లో వరం అవుతుంది. మరి కొన్ని సమయాల్లో శాపమవుతుందని అంటారు. కానీ, మతిమరుపు అనేది నిజంగా శాపమవుతుంది. సాధారణ మతిమరుపునే అల్జీమర్స్ అంటారు.…
రెండు కుటుంబాలు – నాలుగు పార్టీలు

రెండు కుటుంబాలు – నాలుగు పార్టీలు

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో నాలుగు పార్టీలు సందడి చేస్తున్నాయి. కానీ, ఈ పార్టీలను నడిపిస్తున్నది రెండు కుటుంబాలకు చెందిన వారే ఉండడం గమనార్హం. షర్మిల ఆంధ్రలో జనవరి…
చలనచిత్ర సీమలో తెలుగు వారి సీతమ్మ తల్లి… అంజలీదేవి.

చలనచిత్ర సీమలో తెలుగు వారి సీతమ్మ తల్లి… అంజలీదేవి.

ఇలా నటించాలని చెప్పడానికి పుస్తకాలు లేవు, ఎలా నటిస్తే బావుంటుందో కొలిచే తూనికలు లేవు. అంజలీదేవి లాంటి నటీమణి ఉంటే ఇవన్నీ ఎందుకు. కథానాయిక అంటే అందం,…
‘అహాన్ని జయించిన బలశాలి బాహుబలి’

‘అహాన్ని జయించిన బలశాలి బాహుబలి’

దిగంబరుడిగా పూజలందుకునే గోమటేశ్వరుడు ● ఆడంబరం నుంచి దిగంబరానికి దారి చూపే బాహుబలి ● జైనుల ఆరాధ్య దైవం ●ప్రపంచంలోనే అతి పెద్దదైన ఏకశిలా విగ్రహం బాహుబలి…
ఆ వేధింపుల వల్లే ఎన్నికల నుంచి తప్పుకుంటున్నా: ఎంపీ గల్లా జయదేవ్‌ 

ఆ వేధింపుల వల్లే ఎన్నికల నుంచి తప్పుకుంటున్నా: ఎంపీ గల్లా జయదేవ్‌ 

టీడీపీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ ఈ నెల 28న 2024 ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. రాజకీయాల్లో నా…
వైష్ణో దేవి ఆలయ విశేషాలు చూద్దామా?

వైష్ణో దేవి ఆలయ విశేషాలు చూద్దామా?

త్రికూట పర్వతాలకు పట్టాభిషేకం చేసే వైష్ణో దేవి ఆలయం భారతదేశంలో అత్యధికంగా సందర్శించే మతపరమైన ప్రదేశాలలో ఒకటి. 5200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ అందమైన గుహ…
అయోధ్యకి ఎలా వెళ్లాలి..?

అయోధ్యకి ఎలా వెళ్లాలి..?

ఎంతో కాలం నుంచి ఎదురు చూసిన రామ మందిరం ప్రారంభోత్సవం అయింది. ఈ మందిరంలోని బాల రాముడిని చూడటానికి భక్తులు భారతదేశం నుంచే కాదు.. విదేశాల నుంచి…
Back to top button