Telugu Special Stories

Telugu Special Stories

సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసిన గొప్ప ఆధ్యాత్మికవేత్త.. స్వామి వివేకానంద! 

సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసిన గొప్ప ఆధ్యాత్మికవేత్త.. స్వామి వివేకానంద! 

విశిష్టమైన ఉపన్యాసాల ద్వారా భారత యోగ, వేదాంత శాస్త్రాలను ఖండాంతరాలు స్వామి వివేకానంద దాటించిన గొప్ప వ్యక్తి.. చికాగోలో విశ్వమత సభలలో పాల్గొని, అద్భుత ప్రసంగంతో పాశ్చాత్యుల…
వేదవ్యాసుడు జన్మించిన విశిష్టమైన రోజు.. గురు పూర్ణిమ!

వేదవ్యాసుడు జన్మించిన విశిష్టమైన రోజు.. గురు పూర్ణిమ!

అజ్ఞానం నుంచి జ్ఞానంవైపు వేదవ్యాసుడు నడిపించి…  జీవితానికి ఓ అర్థం, పరమార్థం కల్పించే గురువులను పూజించే అత్యంత విశిష్టమైన రోజు.. ఆషాఢ పూర్ణిమ… దీన్నే గురుపూర్ణిమగానూ పిలుస్తాం.…
హాస్యరచనలకు పెట్టింది పేరు…ముళ్ళపూడి వెంకటరమణ

హాస్యరచనలకు పెట్టింది పేరు…ముళ్ళపూడి వెంకటరమణ

ముళ్ళపూడి వెంకటరమణ పాత్రికేయునిగా, కథారచయితగా, సినీరచయితగా, నిర్మాతగా ఇలా తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ముళ్లపూడి వారు అచ్చమైన తెలుగు రచయిత.  తెలుగులో నవలలు, సమీక్షలు,…
విశేష కథ కులు… శ్రీపాలగుమ్మి పద్మరాజు

విశేష కథ కులు… శ్రీపాలగుమ్మి పద్మరాజు

కథకుడిగా, నవలాకారుడిగా, నాటక రచయితగా, పద్మరాజు ప్రముఖ తెలుగు రచయితగా.. ఇలా ఎన్నో ప్రక్రియల్లో విశేషంగా పేరు గడించారాయన..  వీటితోపాటు..  విద్యాధికుడు.. వృత్తిరీత్యా కళాశాలలో రసాయనశాస్త్ర ఉపన్యాసకులు..…
సంపూర్ణ ఆర్యోగానికి అష్టాంగయోగం

సంపూర్ణ ఆర్యోగానికి అష్టాంగయోగం

శరీరం, మనసు… పరమాత్మతో ఐక్యం చేయడమే.. యోగకు అసలైన అర్థం, పరమార్ధం. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తుల సమీకృతికి దోహదపడే సాధనం యోగా. ఇది ఆరోగ్యకరమైన జీవనాన్ని,…
ఆషాఢం… పండుగల మాసం

ఆషాఢం… పండుగల మాసం

తెలుగుమాసాల్లో నాలుగో మాసం ఆషాఢం. పూర్ణిమనాడు పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలకు దగ్గరగా చంద్రుడు సంచరించే కాలాన్నే ఆషాఢంగా భావిస్తాం. హిందూ సంప్రదాయం ప్రకారం, ఈ మాసంలో వివాహ…
ఒలంపిక్ చరిత్రలో తొలి పతకాన్ని అందుకున్న తొలి భారతీయ మహిళ: కరణం మల్లీశ్వరి

ఒలంపిక్ చరిత్రలో తొలి పతకాన్ని అందుకున్న తొలి భారతీయ మహిళ: కరణం మల్లీశ్వరి

కరణం మల్లీశ్వరి… భారత క్రీడా రంగంలో పరిచయం అక్కర్లేని పేరు. ఒలంపిక్ చరిత్రలో మన దేశానికి పతకం అందించిన తొలి క్రీడాకారిణి ఈమె. వెయిట్ లిఫ్టింగ్‌లో ఆమె…
శత వసంతాల యుగ పురుషుడి మరణం లేని జననం… నందమూరి తారక రామారావు..

శత వసంతాల యుగ పురుషుడి మరణం లేని జననం… నందమూరి తారక రామారావు..

శత వసంతాల యుగపురుషుడి మరణం లేని జననం… నందమూరి తారకరామారావు.. నందమూరి తారక రామారావు (28 మే 1923 – 18 జనవరి 1996) నిబద్ధత, నిజాయితీ, నిర్భీతి, నిక్కచ్చితనం తన బలాలు. అహం, ఆవేశం, అతివిశ్వాసం  తన బలహీనతలు. మొండితనం తన ఆస్తి. పట్టుదలతనకు ప్రాణం. మానవత్వం నింపుకున్న మనిషిగా ప్రజలకోసం అనుక్షణం శ్రమించాడు. అనంతమైన, అనితర సాధ్యమైన, అభేద్యమైనప్రజాభిమానమే తనకు ధనం. ఆత్మాభిమానం తనకు ఇంధనం. ఈ బలాలు, ఈ ధనాలే తనను ప్రతీ చోట విజేతగా నిలబెట్టాయి. అవినీతిరహితపాలన తన ముద్ర. ప్రజాధనం వృధా కాకుండా చూడడం తన…
అసలైన స్వాతంత్ర్య యోధుడు’…వినాయక్ దామోదర్ సావర్కర్!

అసలైన స్వాతంత్ర్య యోధుడు’…వినాయక్ దామోదర్ సావర్కర్!

భారత్ కు స్వాతంత్ర్యం అందించడమే లక్ష్యంగా తన ప్రాణాల్ని సైతం ఆపదలో పెట్టి ఏళ్లకెళ్లు బంధిగానే గడిపిన మహనీయుడు. తొలుత లండన్ లో విప్లవోద్యమానికి తెర లేపి, ఆపై అండమాన్ లో దుర్భరమైన జైలు జీవితాన్ని గడిపారు. భారతీయుల్లోహిందుత్వాన్ని నేర్పి, జాతి సమైక్యతకు కార్యరూపం దాల్చారు. ఫలితంగా హిందూ మహాసభకు అధ్యక్షులయ్యారు.ఏటా విశేషంగా జరుపుకునే గణేష్, శివాజీ ఉత్సవాలను తీసుకొచ్చింది ఆయనే..ఎన్నో గ్రంథాల్ని రాసి, మనకు అందించారు.. వీటిల్లో అభ్యుదయ, వైజ్ఞానిక, శాస్త్రీయ దృక్పథాలు కీలకంగా కనిపిస్తాయి. ఆధునిక భారతీయ రాజనీతిజ్ఞులలో ఒకరైన సావర్కర్‌.. మహోన్నత ఆదర్శవాది, మానవతా వాది, హేతువాది కూడా.స్వాతంత్ర యోధునిగానే కాక చరిత్రకారునిగా, సాహితీవేత్తగా కూడా ప్రసిద్ధి పొందారు. అటువంటి వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ జయంతి నేడు(మే 28న). ఈ సందర్భంగా ఆయన జీవిత విశేషాలతో పాటు స్వాతంత్ర్యం కోసంఆయన చేసిన కృషి గురుంచి ఈరోజు మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం: బాల్యం, విద్యాభ్యాసం… 1883 మే 28న మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా భాగూర్ గ్రామంలో దామోదర్ పంత్ సావర్కర్, రాధాబాయి దంపతులకు జన్మించారు వినాయక దామోదర్ సావర్కర్. అన్న గణేష్ దామోదర్ సావర్కర్, తమ్ముడు నారాయణరావు సావర్కర్. వీరిచిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. బ్రిటిష్ ఆగడాలకు భారతీయులు పడరాని పాట్లు పడుతూ జీవనం సాగిస్తున్నదీనమైన రోజులవి.ఈ పరిస్థితులను చూసి చలించిపోయిన ముగ్గురు అన్నదమ్ముళ్లు తమ కులదైవం సాక్షిగా దేశ స్వాతంత్య్రం కోసం తమప్రాణాలను సైతం అర్పించేందుకు సంసిద్ధులని ప్రమాణం చేసుకున్నారు. ఈ ఆశయ సాధన కోసం అభినవ భారత్ వంటిసంస్థల్ని స్థాపించారు. విద్యాభ్యాసం నాసిక్ లో జరుగగా, బీ.ఏ, పూణెలోని పెర్గ్యూసన్ కళాశాలలో పూర్తి చేశారు. బార్-ఎట్-లా చదువు కోసం 1906లోలండన్ వెళ్లారు. అప్పటికే సావర్కర్ కు వివాహమై, ఒక కొడుకు కూడా ఉన్నాడు. విప్లవం మొదలైంది.. తెల్లోళ్ళ గడ్దపైనే… తెల్లవాళ్ల గడ్డ అయిన లండన్ నుంచే తన విప్లవాన్ని నడిపించాలని నిర్ణయించుకున్న సావర్కర్ కు లా చదువు ఒక సాకుమాత్రమే…అక్కడి విప్లవకారులతో పరిచయాలు పెంచుకొని, వారితో కలిసి నడిచారు. న్యాయవిద్య పూర్తి చేసుకున్నప్పటికీ, పట్టా అందుకోలేదు. కారణం అప్పటి బ్రిటిష్ రాణి పట్ల సావర్కర్ కనీస విధేయతప్రదర్శించకపోవడమే… అంతేకాకుండా మరో సందర్భంలో బ్రిటిష్ ఆర్మీ అధికారిని హతమార్చిన కారణంగా వినాయక్ దామోదర్సావర్కర్ మీద, అతని కుటుంబం చర్యల మీద నిఘా పెరిగింది. ఎలాగోలా నిర్బంధించిన సావర్కర్ ను స్టీమర్ లో భారత్ కుతీసుకొస్తున్న సమయంలో, తప్పించుకునేందుకు యత్నించినా విఫలమయ్యాడు. 1910 జులై 10వ తేదిన మోరియా ఓడలో బందీగా భారత్ వస్తున్న సమయంలో ఫ్రాన్స్​లోని మార్సెల్స్ రేవు పట్నంలో ఓడ లంగరు…
పవిత్ర ప్రేమ కు నిజమైన భాష్యం చెప్పిన.. సిరివెన్నెల

పవిత్ర ప్రేమ కు నిజమైన భాష్యం చెప్పిన.. సిరివెన్నెల

పవిత్ర ప్రేమ కు నిజమైన భాష్యం చెప్పిన సిరివెన్నెల సినిమా (20 మే 1986). ఒక మామూలు వేణు గాన విద్వాంసుడు హరిని, పండిట్ హరిప్రసాద్ ని…
Back to top button