TOPICS
తెలుగు చిత్ర పరిశ్రమలో సుత్తి మెత్తని హాస్యానికి చిరునామా.. సుత్తి వేలు..
August 14, 2023
తెలుగు చిత్ర పరిశ్రమలో సుత్తి మెత్తని హాస్యానికి చిరునామా.. సుత్తి వేలు..
కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు ( 7 ఆగస్టు 1947 – 16 సెప్టెంబరు 2012 ) నవ్వు నాలుగు విధాల చేటు అంటారు. కానీ నవ్వు నలభై…
‘రాజీవ్ గాంధీ’ పాలన దేశానికే తలమానికం…!
August 14, 2023
‘రాజీవ్ గాంధీ’ పాలన దేశానికే తలమానికం…!
నెహ్రూ కుటుంబం… దేశానికి ముగ్గురు అత్యుత్తమ ప్రధానమంత్రులను అందించింది. తాత(జవహర్ లాల్ నెహ్రూ), కుమార్తె(ఇందిరా గాంధీ), మనవడు(రాజీవ్ గాంధీ)గా మూడు తరాల వరకు భారతదేశ రాజకీయరంగాన్ని సుసంపన్నం…
తొలి గ్రంథాలయ పితామహులు: అయ్యంకి వెంకట రమణయ్య!
July 24, 2023
తొలి గ్రంథాలయ పితామహులు: అయ్యంకి వెంకట రమణయ్య!
ప్రముఖ గ్రంథాలయోద్యమకారుడు వెంకట రమణయ్య పత్రికా సంపాదకులు ఆయుర్వేదం, ప్రకృతి వైద్యంలో సిద్ధహస్తులు, ‘గ్రంథాలయ సర్వస్వము’ అనే పత్రికను స్థాపించి, నిర్వహించారు. ఈయన గ్రంథాలయ ఉద్యమంలో జీవితాంతం…
ఆంధ్రవిజ్ఞాన సర్వస్వాన్ని స్థాపించిన సాహితీ కృషీవలుడు. కొమర్రాజువెంకటలక్ష్మణరావు!
July 12, 2023
ఆంధ్రవిజ్ఞాన సర్వస్వాన్ని స్థాపించిన సాహితీ కృషీవలుడు. కొమర్రాజువెంకటలక్ష్మణరావు!
తెలుగులో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వ నిర్మాతగా కీర్తి గడించిన లక్ష్మణరావు పండితులు.. తెలుగువారికి చరిత్ర పరిశోధనలను పరిచయం చేసి, ఉన్నత ప్రమాణాలతో చరిత్ర, విజ్ఞాన రచనలను తెలుగులో…
తెలుగు భాషకు అలుపెరుగని సాహితీ హాలికుడు.. సి. నారాయణ రెడ్డి
June 13, 2023
తెలుగు భాషకు అలుపెరుగని సాహితీ హాలికుడు.. సి. నారాయణ రెడ్డి
“నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని తెలుగు అనే మృదుమధురమైన భావాలని వింటుంటే హాయిగా మబ్బుల్లో తేలుతున్నట్టుంటుంది. “మబ్బులో ఏముంది నా మనసులో ఏముంది” అంటూ ప్రేయసి తన…
తెలుగు చిత్ర సీమలో దర్శక బ్రహ్మ పి. పుల్లయ్య.
June 1, 2023
తెలుగు చిత్ర సీమలో దర్శక బ్రహ్మ పి. పుల్లయ్య.
పి. పుల్లయ్య గా పేరుగాంచిన పోలుదాసు పుల్లయ్య (2 మే 1911 – 29 మే 1987) 1931 సెప్టెంబర్ 15 వెండితెర మీద తొలిసారి తెలుగు…
తెలుగు చిత్ర సీమకు కళామతల్లి బహుకరించిన గురువు… దాసరి నారాయణ రావు…
May 30, 2023
తెలుగు చిత్ర సీమకు కళామతల్లి బహుకరించిన గురువు… దాసరి నారాయణ రావు…
సినిమా అంటే చాలా మందికి ప్యాషన్. చాలా మందికి సినిమా ఒక వ్యాపారం. చాలా మందికి సినిమా ఒక వ్యాపకం. కానీ తనకి సినిమానే పంచ ప్రాణాలు.…
శత వసంతాల యుగ పురుషుడి మరణం లేని జననం… నందమూరి తారక రామారావు..
May 28, 2023
శత వసంతాల యుగ పురుషుడి మరణం లేని జననం… నందమూరి తారక రామారావు..
శత వసంతాల యుగపురుషుడి మరణం లేని జననం… నందమూరి తారకరామారావు.. నందమూరి తారక రామారావు (28 మే 1923 – 18 జనవరి 1996) నిబద్ధత, నిజాయితీ, నిర్భీతి, నిక్కచ్చితనం తన బలాలు. అహం, ఆవేశం, అతివిశ్వాసం తన బలహీనతలు. మొండితనం తన ఆస్తి. పట్టుదలతనకు ప్రాణం. మానవత్వం నింపుకున్న మనిషిగా ప్రజలకోసం అనుక్షణం శ్రమించాడు. అనంతమైన, అనితర సాధ్యమైన, అభేద్యమైనప్రజాభిమానమే తనకు ధనం. ఆత్మాభిమానం తనకు ఇంధనం. ఈ బలాలు, ఈ ధనాలే తనను ప్రతీ చోట విజేతగా నిలబెట్టాయి. అవినీతిరహితపాలన తన ముద్ర. ప్రజాధనం వృధా కాకుండా చూడడం తన…
అసలైన స్వాతంత్ర్య యోధుడు’…వినాయక్ దామోదర్ సావర్కర్!
May 28, 2023
అసలైన స్వాతంత్ర్య యోధుడు’…వినాయక్ దామోదర్ సావర్కర్!
భారత్ కు స్వాతంత్ర్యం అందించడమే లక్ష్యంగా తన ప్రాణాల్ని సైతం ఆపదలో పెట్టి ఏళ్లకెళ్లు బంధిగానే గడిపిన మహనీయుడు. తొలుత లండన్ లో విప్లవోద్యమానికి తెర లేపి, ఆపై అండమాన్ లో దుర్భరమైన జైలు జీవితాన్ని గడిపారు. భారతీయుల్లోహిందుత్వాన్ని నేర్పి, జాతి సమైక్యతకు కార్యరూపం దాల్చారు. ఫలితంగా హిందూ మహాసభకు అధ్యక్షులయ్యారు.ఏటా విశేషంగా జరుపుకునే గణేష్, శివాజీ ఉత్సవాలను తీసుకొచ్చింది ఆయనే..ఎన్నో గ్రంథాల్ని రాసి, మనకు అందించారు.. వీటిల్లో అభ్యుదయ, వైజ్ఞానిక, శాస్త్రీయ దృక్పథాలు కీలకంగా కనిపిస్తాయి. ఆధునిక భారతీయ రాజనీతిజ్ఞులలో ఒకరైన సావర్కర్.. మహోన్నత ఆదర్శవాది, మానవతా వాది, హేతువాది కూడా.స్వాతంత్ర యోధునిగానే కాక చరిత్రకారునిగా, సాహితీవేత్తగా కూడా ప్రసిద్ధి పొందారు. అటువంటి వినాయక్ దామోదర్ సావర్కర్ జయంతి నేడు(మే 28న). ఈ సందర్భంగా ఆయన జీవిత విశేషాలతో పాటు స్వాతంత్ర్యం కోసంఆయన చేసిన కృషి గురుంచి ఈరోజు మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం: బాల్యం, విద్యాభ్యాసం… 1883 మే 28న మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా భాగూర్ గ్రామంలో దామోదర్ పంత్ సావర్కర్, రాధాబాయి దంపతులకు జన్మించారు వినాయక దామోదర్ సావర్కర్. అన్న గణేష్ దామోదర్ సావర్కర్, తమ్ముడు నారాయణరావు సావర్కర్. వీరిచిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. బ్రిటిష్ ఆగడాలకు భారతీయులు పడరాని పాట్లు పడుతూ జీవనం సాగిస్తున్నదీనమైన రోజులవి.ఈ పరిస్థితులను చూసి చలించిపోయిన ముగ్గురు అన్నదమ్ముళ్లు తమ కులదైవం సాక్షిగా దేశ స్వాతంత్య్రం కోసం తమప్రాణాలను సైతం అర్పించేందుకు సంసిద్ధులని ప్రమాణం చేసుకున్నారు. ఈ ఆశయ సాధన కోసం అభినవ భారత్ వంటిసంస్థల్ని స్థాపించారు. విద్యాభ్యాసం నాసిక్ లో జరుగగా, బీ.ఏ, పూణెలోని పెర్గ్యూసన్ కళాశాలలో పూర్తి చేశారు. బార్-ఎట్-లా చదువు కోసం 1906లోలండన్ వెళ్లారు. అప్పటికే సావర్కర్ కు వివాహమై, ఒక కొడుకు కూడా ఉన్నాడు. విప్లవం మొదలైంది.. తెల్లోళ్ళ గడ్దపైనే… తెల్లవాళ్ల గడ్డ అయిన లండన్ నుంచే తన విప్లవాన్ని నడిపించాలని నిర్ణయించుకున్న సావర్కర్ కు లా చదువు ఒక సాకుమాత్రమే…అక్కడి విప్లవకారులతో పరిచయాలు పెంచుకొని, వారితో కలిసి నడిచారు. న్యాయవిద్య పూర్తి చేసుకున్నప్పటికీ, పట్టా అందుకోలేదు. కారణం అప్పటి బ్రిటిష్ రాణి పట్ల సావర్కర్ కనీస విధేయతప్రదర్శించకపోవడమే… అంతేకాకుండా మరో సందర్భంలో బ్రిటిష్ ఆర్మీ అధికారిని హతమార్చిన కారణంగా వినాయక్ దామోదర్సావర్కర్ మీద, అతని కుటుంబం చర్యల మీద నిఘా పెరిగింది. ఎలాగోలా నిర్బంధించిన సావర్కర్ ను స్టీమర్ లో భారత్ కుతీసుకొస్తున్న సమయంలో, తప్పించుకునేందుకు యత్నించినా విఫలమయ్యాడు. 1910 జులై 10వ తేదిన మోరియా ఓడలో బందీగా భారత్ వస్తున్న సమయంలో ఫ్రాన్స్లోని మార్సెల్స్ రేవు పట్నంలో ఓడ లంగరు…
బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన బ్రహ్మర్షి…రఘుపతి వెంకటరత్నం నాయుడు!
May 25, 2023
బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన బ్రహ్మర్షి…రఘుపతి వెంకటరత్నం నాయుడు!
బ్రహ్మ సమాజాన్ని విద్యావేత్తగా, సంఘసంస్కర్తగా, బ్రహ్మర్షిగా, అత్యుత్తమ అధ్యాపకుడిగా, వక్తగా.. ఆంధ్రదేశసమాజ ఉద్దరణయే ధ్యేయంగా… అంటరానితనాన్ని రూపుమాపి, దళితుల అభ్యున్నతికి ఎనలేని కృషి సలిపారు. ప్రబలంగా వ్యాప్తిలో…