Telugu News

24వ తానా మహాసభల లక్ష్యం..’తరతరాల తెలుగుదనం-తరలివచ్చే యువతరం’!

అమెరికాలోనే అతి పెద్ద తెలుగు సంఘంగా పేరొందిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మహాసభలకు ఇప్పుడు అంటే మూడు నెలల ముందుగానే సన్నాహాలు మొదలయ్యాయి. రెండెళ్లకోసారి…

Read More »
Telugu News

దక్షిణ కైలాసంగా అలరారుతున్న.. శ్రీకాళహస్తీశ్వరాలయం..!

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరాలయం ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతికి 37 కి.మీ.ల దూరంలో స్వర్ణముఖి నదీతీరంలో కొలువై ఉంది. భక్తులకు భూకైలాసంగా.. వాయులింగ స్థానంగా ప్రఖ్యాతి గాంచిన ఈ…

Read More »
Telugu News

ట్రంప్‌- జెలెన్‌స్కీ మధ్య మాటల యుద్ధానికి దారి తీసిన పరిణామాలు..

అగ్రరాజ్యానికి అధినేత అయిన ట్రంప్‌ నకు, రష్యాతో యుద్ధాన్ని ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మధ్య తాజాగా చోటుచేసుకున్న వివాదం.. ప్రపంచం మొత్తాన్నీ నివ్వెరపోయేలా చేసింది. ఖనిజాల…

Read More »
Telugu Politics

కూటమి ప్రభుత్వ తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌..రూ.3,22,359 లక్షల కోట్లతో రాష్ట్ర పద్దు..ఏపీ చరిత్రలో ఇదే అత్యధికం..!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తొలి పూర్తిస్థాయి 2025-26 వార్షిక బడ్జెట్‌ను రూ.3,22,359 లక్షల కోట్లతో నిన్న ఉదయం 10 గంటలకు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ శాసనసభలో, కొల్లు…

Read More »
HISTORY CULTURE AND LITERATURE

మొగల్ చక్రవర్తుల్లో ఆఖరివాడు. ఔరంగజేబు.!

ఆఖరి మొగల్ చక్రవర్తిగా… ఎన్నో తిరుగుబాట్లను, యుద్ధాలను, ప్రత్యర్థులను.. ఎదుర్కొన్న ఔరంగజేబు…1658 నుంచి 1707 వరకు రాజ్యాధికారం చేశాడు. దాదాపు 50 సంవత్సరాలపాటు మొగల్ రాజ్యచక్రవర్తిగా సుదీర్ఘకాలం…

Read More »
Telugu News

ద్వాదశ జ్యోతిర్లింగాల్లోమొదటిది. సోమనాథ్ ఆలయం.!

పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా.. హిందూ పురాణాల ప్రకారం, జ్యోతిర్లింగాలు 12. అవి ఉన్న ఈ 12 ప్రదేశాలు తన భక్తులకు…

Read More »
Telugu News

మోక్షం సిద్ధించే మహా క్షేత్రం..కాశీ విశ్వేశ్వరాలయం…!

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి.. కాశీ విశ్వనాథుని ఆలయం.. ఏడాది పొడవునా భక్తులతోక ళకళలాడుతుంటుందా పవిత్రధామం. పరమశివుడు నివసించిన మహిమాన్విత క్షేత్రమే కాశీ. ఆయన కొలువైన ఆలయమే విశ్వేశ్వరాలయం.  ‘ఈ…

Read More »
Telugu Politics

దిల్లీకి నాలుగో మహిళా సీఎంగా.. రేఖా గుప్తా..!

నేడే ఘనంగా ప్రమాణ స్వీకారోత్సవం కాగా రాంలీలా మైదానం ఇందుకు వేదికైంది. ఈ కార్యక్రమానికి భాజపా అగ్రనేతలతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, పలువురు ఎన్డీయే…

Read More »
Telugu News

కేవలం 250తో సిప్..తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభం..!

కొత్త సిప్ స్కీంను తీసుకొచ్చిన ఎస్బీఐ.. 250లతో ఎస్ బీఐ మ్యూచువల్ ఫండ్ కొత్త సిప్ స్కీంను ఇటీవల ప్రారంభించింది. సాధారణ, మధ్యతరగతి వారిని లక్ష్యంగా చేసుకొని…

Read More »
Telugu News

శ్రీ శబరి జయంతి.. విశేషాలివిగో..!

శబరి నీకు తోబుట్టువా.. ఎంగిలి పళ్ళను తిన్నావు..” అనే పాట, శబరి అనే మాట వినగానే మనకు వెంటనే రామాయణం గుర్తుకొస్తుంది. శబరి పుట్టింది ఒక గిరిజన…

Read More »
Back to top button