Telugu

చల్లారని మణిపూర్ మంటలు

చల్లారని మణిపూర్ మంటలు

మంటలు చెలరేగినప్పుడు ఫైర్ ఇంజన్ని పిలవడం కన్నా. నిప్పు రాజుకుంటున్నప్పుడే ఊది ఆర్పేయాల్సింది. అయితే ఆ పని జరగాల్సిన రీతిలో జరగకపోవడం వల్ల నేడు మణిపూర్ జాతుల…
పట్టణ మహిళలపై గాలి కాలుష్య దుష్ప్రభావాలు

పట్టణ మహిళలపై గాలి కాలుష్య దుష్ప్రభావాలు

 ఢిల్లీ, ముంబాయి లాంటి భారత మహానగరాలు గాలి కాలుష్య కుంపట్ల వలె మారాయని, అలాంటి గరళ గాలి కాలుష్యాలతో నగరవాసులు ఊపిరి బిగబట్టుకొని బతుకులు ఈడుస్తున్నారని స్పష్టం…
వైజ్ఞానిక రంగంలో తొలి నోబెల్అందుకున్నభౌతిక శాస్త్రవేత్త.సర్ సి.వి.రామన్!

వైజ్ఞానిక రంగంలో తొలి నోబెల్అందుకున్నభౌతిక శాస్త్రవేత్త.సర్ సి.వి.రామన్!

నోబెల్ పురస్కారం అందుకున్న భారతీయులలో రెండవవారు.. సి.వి. రామన్ భౌతికశాస్త్రంలో ‘కాంతివిశ్లేషణము – రామన్ ఫలితం’ అనే అంశంపై విస్తృతంగా పరిశోధించారు. ఆ పరిశోధనలకుగాను 1930వ సంవత్సరపు…
సామాన్యులకు సులభమైన సమాచార, వినోదాలను పంచే వేదికలు టెలివిజన్లు

సామాన్యులకు సులభమైన సమాచార, వినోదాలను పంచే వేదికలు టెలివిజన్లు

దృశ్యంతో శ్రవణాన్ని జోడించి చలించే చిత్రాలను ప్రసారం చేయగలిగే ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను టెలివిజన్‌ లేదా టివీ అని పిలుస్తున్నాం. ప్రపంచంలోనే అత్యంత ప్రజాధరణ పొందిన సమాచార, వార్తా,…
రూపాయి విలువ పడిపోతే దేశానికి ఏమవుతుంది?

రూపాయి విలువ పడిపోతే దేశానికి ఏమవుతుంది?

భారతీయ రూపాయి విలువ రోజురోజుకు తగ్గుతూ వస్తోంది. ఈ పతనం మన దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దేశీయ కరెన్సీ విలువ పడిపోవడం వల్ల…
సాహో. వీరనారి ‘ఝాన్సీ’ లక్ష్మిబాయి.!

సాహో. వీరనారి ‘ఝాన్సీ’ లక్ష్మిబాయి.!

ఝూన్సీలక్ష్మి తన దత్తపుత్రుడ్ని వీపుకు కట్టుకొని.. పంచకళ్యాణి గుర్రం మీద.. మరో చేత్తో కత్తిపట్టి..  అపరకాళీదేవిలా బ్రిటీషు సైన్యంపై విరుచుకుపడింది… బుద్ధికుశలత, కార్యదక్షత, నిరుపమాన శౌర్య పరాక్రమాలతో…
భారతదేశపు మొట్టమొదటి, ఏకైక మహిళా ప్రధానమంత్రి. ఇందిరాగాంధీ.

భారతదేశపు మొట్టమొదటి, ఏకైక మహిళా ప్రధానమంత్రి. ఇందిరాగాంధీ.

భారతదేశంలో అత్యంత ప్రభావశీల మహిళలను ప్రస్తావిస్తే మొదటిస్థానం “ఇందిరాగాంధీ” ని వరిస్తుంది. ఎందుకంటే ఆమె భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి, భారతీయ రాజకీయవేత్త మరియు రాజనీతిజ్ఞురాలు, భారతదేశ…
తొలి కాంగ్రెసేతర ప్రధానమంత్రి..మొరార్జీ దేశాయ్!

తొలి కాంగ్రెసేతర ప్రధానమంత్రి..మొరార్జీ దేశాయ్!

భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక స్వతంత్ర భారత ప్రప్రథమ ప్రధానమంత్రిగా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ బాధ్యతలు చేపట్టగా.. నాటి నుంచి ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరకు…
నిశ్శబ్ద విపత్తుగా మారుతున్న ఆంటీ-మైక్రోబియల్‌ నిరోధకత !

నిశ్శబ్ద విపత్తుగా మారుతున్న ఆంటీ-మైక్రోబియల్‌ నిరోధకత !

అతి ప్రధానమైన 10 ప్రజారోగ్య సమస్యల్లో “ఆంటీ-మైక్రోబియల్‌ రెసిస్టెన్స్‌(ఏఎంఆర్‌)” లేదా “ఆంటీ-మైక్రోబియల్‌ నిరోధకత”ను ఒకటిగా గుర్తించడంతో 2005 నుంచి ఐరాస ప్రతి ఏట 18-24 నవంబర్‌ రోజుల్లో…
గర్భం దాల్చినట్లు ఇలా తెలుసుకోవచ్చు.

గర్భం దాల్చినట్లు ఇలా తెలుసుకోవచ్చు.

పెళ్లి అయిన ప్రతి స్త్రీ కోరుకునేది తల్లి కావాలని. దీనికోసం ఎంతగానో ఎదురు చూస్తారు. గర్భం దాల్చినా తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది. అయితే, క్రింది లక్షణాల…
Back to top button